బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న

Homeతెలంగాణ.

3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న

3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపె

అందరికి నమస్కారం ముఖ్య గమనిక:
స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు జశ్వంత్ ఎంపిక మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యార్థికి అరుదైన అవకాశం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న

డీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో3వ వార్డులో ప్రగతి శ్రీపాల్ రెడ్డి పర్యటించి స్థానిక ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి సమస్యలను.స్వయంగాతెలుసుకుని,వాటిపరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ రాములు,4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము,3వ వార్డు అధ్యక్షులు అనంతగిరి శీను, 4వ వార్డు అధ్యక్షులు షేక్ యాకుబ్ పాషా, బయ్య లింగయ్య, కార్యదర్శి జీనక శ్రీను,జీనక ముత్తయ్య,యువ నాయకులు బల్లెం రవి, జీనక ఉదయ్, తగురు శ్రీను, అనంతగిరి రవి, గంగుల వెంకటేష్, బోర లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: